Back
Hyderabad500002blurImage

బర్కత్ పుర: శ్యామా ప్రసాద్ కు మాజీ ఎమ్మెల్యే నివాళులు

Manohar
Jul 06, 2024 09:34:47
Hyderabad, Telangana
బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో శామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. భారతీయ జన్ సంఘ్ పార్టీ వ్యవస్థాపకులుగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com