Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Tbethaiah
Medak502269

3 మండలాల విలీనం కోసం బీజేపీ నాయకుల అమరణ నిరాహారదీక్ష

TTbethaiahAug 08, 2025 14:34:15
Bhahirandibba, Telangana:
అల్లాదుర్గం రేగోడ్ టేక్మాల్ మండలాలను చార్మినార్ జోన్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చెప్పటారు. శుక్రవారం అల్లాదుర్గ్ ఐబి చౌరాస్తా వద్ద ఈ దీక్ష జరిగింది. జిల్లా కౌన్సిలర్ సభ్యుడు కృష్ణ మాట్లాడుతూ ఈ మూడు మండలాలు సిరిసిల్ల జోన్ లో ఉండడం వలన నిరుద్యోగులు ఉద్యోగులు కోల్పోతున్నారని అందుకే చార్మినార్ జోన్ లో విలీనం చేయాలని అన్నారు
14
Report
Advertisement
Back to top