icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Pinewz
110002
DC vs KKR Highlights: సెంచరీతో ఢిల్లీని ఫినీష్ చేసిన ఫిన్ అల్లెన్.. కలకత్తా భారీ విజయం

DC vs KKR Highlights: సెంచరీతో ఢిల్లీని ఫినీష్ చేసిన ఫిన్ అల్లెన్.. కలకత్తా భారీ విజయం

New Delhi, Delhi:

IPL 2026 DC vs KKR Highlights: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ప్లేఆఫ్ అవకాశాలు ఏమాత్రం లేని సమయంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చిత్తుగా ఓడిపోగా.. కలకత్తా నైట్‌రైడర్స్‌ భారీ విజయాన్ని అందుకుంది. ఫిన్‌ అలెన్‌ అద్భుతమైన శతకంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను భారీ దెబ్బ తీసి వారి ప్లేఆఫ్స్‌ అవకాశాలను దూరం చేశాడు. అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కలకత్తా నైట్‌రైడర్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.

Also Read: LSG vs RCB: హ్యాట్రిక్‌ ఓటముల నుంచి లక్నోకు ఊరట.. కీలక మ్యాచ్‌లో బెంగళూరు బోల్తా

సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు అతి కష్టంగా చేసింది. పథమ్‌ నిస్సాంక అర్ధ సెంచరీతో అదరగొట్టగా.. స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ 23 పరుగులకు పరిమితమయ్యాడు. నిస్సాంక 29 బంతుల్లో 50 పరుగులు చేయగా.. వాటిలో ఐదు బౌండరీలు, మూడు సిక్సర్లు ఉన్నాయి. నితీశ్‌ రాణా (3), త్రిస్టన్‌ స్టబ్స్‌ (2), కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (11), విప్రజ్‌ నిగమ్‌ (3) అతి తక్కువ పరుగులు చేశారు. వరుస వికెట్లు పడుతున్న వేళ అశుతోష్‌ శర్మ అద్భుతంగా ఆడాడు. 28 బంతుల్లో 39 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోర్‌ నమోదు చేశాడు. కలకత్తా బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి ఢిల్లీ బ్యాటర్లను నిలువరించారు. అనుకూల్‌ రాయ్‌, కార్తీక్‌ త్యాగి పొదుపుగా బౌలింగ్‌ చేసి తలా రెండు వికెట్లు పడగొట్టారు. కామెరూన్‌ గ్రీన్‌, సునీల్‌ నరైన్‌, వైభవ్‌ అరోరా ఒక్కో వికెట్‌ తీశారు.

Also Read: Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌కు ఏడాది.. ఉదయం 1.05 గంటలకు ఏం జరిగిందో తెలుసా?

ఢిల్లీ విధించిన స్వల్ప లక్ష్యాన్ని కలకత్తా జట్టు ఇంకా 6 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. 14.2 ఓవర్‌లలో రెండు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. కెప్టెన్‌ అజింక్యా రహనే 13 పరుగులకే ఔటవగా.. అక్షర్‌ పటేల్‌ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఈ సమయంలో ఫిన్‌ అలెన్‌ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి 47 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐదు ఫోర్లు, పది సిక్సర్లతో చెలరేగి ఆడాడు. సిక్సర్లతోనే 60 పరుగులు చేయడం విశేషం. ఇక కామెరూన్‌ గ్రీన్‌ చక్కటి భాగస్వామ్యం అందించి 27 బంతుల్లో 33 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. బ్యాటర్లు చేసిన స్వల్ప స్కోర్‌ను ఢిల్లీ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ఏ ఒక్క బౌలర్‌ కూడా ప్రభావంతంగా వేయలేదు. అక్షర్‌ పటేల్‌ మినహా ఒక్క బౌలర్‌ కూడా వికెట్‌ తీయలేకపోయారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కలకత్తా నైట్‌రైడర్స్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మిగతా మ్యాచ్‌ల్లో కూడా విజయం సాధిస్తే ఏమైనా ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంది. పది మ్యాచ్‌లు ఆడిన కలకత్తా నైట్‌రైడర్స్‌ 4 విజయాలు, ఆరు ఓటములను చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, ఏడు ఓటములతో దాదాపుగా ప్లేఆఫ్స్‌ అవకాశాలను దూరం చేసుకుంది. కాగితాలపై లెక్కలు వేసుకున్నా కూడా ఢిల్లీ తదుపరి ముందడుగు వేసే అవకాశం లేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
0
0
Report
Pinewz
110007

दिल्ली के उपराज्यपाल ने JNU में Reimagining Delhi कार्यक्रम का उद्घाटन किया

Delhi, Delhi:दिल्ली LG बने के बाद पहली बार अपने JNU पहुंचे तरणजीत सिंह संधू दिल्ली के LG जेएनयू के छात्र रह चुके हे छात्र दौरान की यादें फिर लौटी दिल्ली LG ने कहा आने वाले समय में JNU को और अच्छा बनाना हे जेएनयू भारत को भविष्य की ओर ले जाता हे लोकेशन : JNU JNU के School of International Studies द्वारा आयोजित इस विशेष कार्यक्रम में दिल्ली के उपराज्यपाल तरणजीत सिंह संधू ने मुख्य अतिथि के रूप में हिस्सा लिया। यह कार्यक्रम ‘Reimagining Delhi’ विषय पर आधारित था, जिसमें दिल्ली को आने वाले समय में किस तरह और बेहतर बनाया जा सकता है, इस पर विस्तार से चर्चा की गई। कार्यक्रम की शुरुआत स्वागत संबोधन के साथ हुई, जहां School of International Studies के Dean प्रोफेसर अमिताभ मट्टू ने सभी अतिथियों और छात्रों का स्वागत किया। इसके बाद JNU की Vice Chancellor प्रोफेसर Santishree Dhulipudi Pandit ने अपने संबोधन में शिक्षा, रिसर्च और युवाओं की भूमिका पर जोर दिया दिल्ली के उपराज्यपाल तरणजीत सिंह संधू ने अपने संबोधन में कहा कि दिल्ली सिर्फ देश की राजधानी नहीं, बल्कि भारत की पहचान भी है। उन्होंने कहा कि दिल्ली को आधुनिक, सुरक्षित, स्वच्छ और भविष्य के लिए तैयार शहर बनाने में युवाओं की भागीदारी बेहद जरूरी है। उन्होंने छात्रों से संवाद करते हुए कहा कि नई पीढ़ी के विचार और सुझाव देश और राजधानी के विकास में अहम भूमिका निभा सकते हैं। दिल्ली जेएनयू के छात्र रह चुके हैं आज जेएनयू में बीते छात्र समय का दौर याद आ गया ‘Reimagining Delhi’ कार्यक्रम दिल्ली के भविष्य को लेकर नई सोच, संवाद और युवाओं की भागीदारी का एक महत्वपूर्ण मंच बनकर सामने आया बाइट : तरणजीत सिंह संधू उपराज्यपाल दिल्ली बाइट : प्रोफेसर शांतिश्री धुलीपुडी पंडित कुलपति JNU
0
0
Report
Advertisement
Back to top