Back
BURA YASWANTH GOUDఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు
Penuganchiprolu, Andhra Pradesh:
కృతివెన్ను మండలం సీతానపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అమలాపురం, కాకినాడ జిల్లాలకు చెందిన ఆరుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మునిపెడలో చేపల వేటకు అమలాపురం తాళ్లరేవు నుంచి పది మంది మత్స్యకారులతో వెళ్తున్న మినీ వ్యాన్ కంటెయినర్ను ఢీకొనడంతో శుక్రవారం ఉదయం క్రుతివెన్ను సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
1
Report