Back
Shashi Kanth
Mahabubnagar509301blurImage

గంజాయి పట్టివేత

Shashi KanthShashi KanthJun 15, 2024 06:20:28
Jadcherla, Telangana:

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడు గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. మరోవైపు లక్ష్మి అనే మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 కిలోల 100 గ్రాముల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న లక్ష్మి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈఎస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ నిందితుడు లక్ష్మి ఇటీవలి కాలంలో హైదరాబాద్ నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లలో తయారు చేసి విక్రయిస్తుందన్నారు.

1
Report