Back
Bala Suriya
Followమేడ్చల్లోని డబిల్పూర్ గ్రామంలో సీతారాముల విగ్రహాన్ని ధ్వంసం చేశారు
Secunderabad, Telangana:
మేడ్చల్లోని డబిల్పూర్ గ్రామంలోని సీతారాముల విగ్రహాలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. హనుమాన్ గుట్ట శ్రీ సీతాముల ఆలయంలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
0
Report